Andhra Pradesh Bandh Live Updates: తిరుపతి

HMTV
By HMTV
Published on: 2021-03-05 06:42:47

తిరుపతి:

తిరుపతిలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్‌ పాటిస్తున్నారు. వామపక్ష పార్టీలతో పాటు.. విపక్షాలు కూడా బంద్‌కు మద్ధతు పలికాయి. 

HMTV

HMTV

Next Story