Andhra Pradesh Bandh Live Updates: విజయవంతంగా కొనసాగుతున్న బంద్

HMTV
By HMTV
Published on: 2021-03-05 06:30:51

విజయవంతంగా కొనసాగుతున్న బంద్:

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీ వ్యాప్తంగా బంద్‌ కొనసాగుతోంది. రాష్ట్ర బంద్‌కు వామపక్షాలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఆంధ్రుల ఆస్తులతో కేంద్రం వ్యాపారం చేస్తోందని, బీజేపీతో రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం లేదని మండిపడుతున్నారు వామపక్షాల నేతలు. రాష్ట్రంలో ఉన్న విలువైన ఆస్తులను మోడీ ప్రభుత్వం దోచుకుంటోందని ఆరోపిస్తున్నారు వామపక్షాల నేతలు.

HMTV

HMTV

Next Story