Andhra Pradesh Bandh Live Updates: కడప జిల్లా

కడప జిల్లా:

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కడప జిల్లాలో బంద్ కొనసాగుతొంది. ఈ బంద్ కు రాష్ట్ర ప్రభుత్వం కూడ సంఘీభావం తెలపడంతో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, వ్యాపార సమూదాయాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు సైతం బస్టాండ్ కు పరిమితమయ్యాయి. స్టీల్ ప్లాంటును ప్రయివేటీకరిస్తే రాష్ట ప్రభుత్వమే హ్యండ్ ఓవర్ చేసుకుంటుందని సీఎం జగన్ చెప్పడం హర్షనీయమని కడప జిల్లా వాసులు అంటున్నారు. 

Show Full Article
Print Article
Next Story
More Stories