Andhra Pradesh Bandh Live Updates: విజయనగరం జిల్లా

HMTV
By HMTV
Published on: 2021-03-05 04:21:44

విజయనగరం జిల్లా:

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వామపక్షాలు చేపడుతున్న బంద్ విజయనగరం జిల్లాలో ప్రశాంతంగా కోనసాగుతోంది. బందుకు ప్రభుత్వం మద్దతివ్వడంతో జిల్లాలోని ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. 

HMTV

HMTV

Next Story