Andhra Pradesh Bandh Live Updates: శ్రీకాకుళం జిల్లా
శ్రీకాకుళం జిల్లా:
విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లాలో స్వచ్ఛంధంగా బందు కొనసాగుతోంది. జిల్లాలో బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. వాణిజ్య సంస్థలు, స్కూలు, కాలేజీలు స్వచ్చంధంగా బందును పాటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ హెడ్ పోస్టు ఆఫీసు వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇక ఇదే అంశంపై సిక్కోలు నుంచి మా ప్రతినిధి వరప్రసాద్ మరిన్ని వివరాలు అందిస్తారు.
Next Story



