ANDHRA PRADESH: గవర్నర్ తో ముగిసిన ఏపీసీసీ నేతల భేటీ
విజయవాడ: రాజ్ భవన్ లో గవర్నర్ తో ముగిసిన ఏపీసీసీ నేతల భేటీ
ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ కామెంట్స్
రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్ ని కలిశాం
పేదవాడి ఆకలి తీర్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది
Msp లేకుండా, ప్రోక్యూర్మెంట్స్ లేకుండా కార్పొరేట్స్ దయ దాక్షిణ్యాలతో బ్రతికే వైఖరిని మేము ఖండిస్తున్నాము
వైసీపీ కూడా బీజేపీ తో కలిసి పోయింది
కరెంట్ మీటర్లు బిగించి రైతుల మెడకు ఉరి తాడు బిగిస్తున్నారు
ఈ బిల్లులు వెనక్కి తీసుకునే వరకు మా పోరాటం కొనసాగుతుంది
నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా దీని గురించి కార్యక్రమాలు చేయబోతున్నాం
Next Story



