Andhra Pradesh: ఆంధ్రా తమిళనాడు బార్డర్ లో సినీ ఫక్కీలో దొంగతనం

- ఆంధ్రా తమిళనాడు బార్డర్ లో సినీ ఫక్కీలో దొంగతనం

- నిన్న రాత్రి శ్రీపేరంబుర్ నుండి ముంబై కి వెళ్తున్న మొబైల్ కంటైనర్ ని సినీ ఫక్కీలో ఆంధ్ర బార్డర్ నగిరి వద్ద మరో లారీ తో అడ్డం పెట్టి డ్రైవర్ ని కొట్టి అందులో ఉన్నటువంటి 6 కోట్ల రూపాయలు విలువ చేసే మొబైల్స్ ను దోచుకెళ్లిన దుండగులు ...

- లారీల మొత్తం 12 కోట్లు విలువ చేసే మొబైల్ ఫోన్లు ఉన్నట్టుగా సమాచారం

- అందులో 16 బాక్స్ లు ఉండగా 8 బాక్సుల్లో 7500 మొబైల్ ఫోన్ ని దోచుకెళ్లారు

- మొబైల్ ఫోన్లు అన్నీ కూడా షామీ కంపెనీ చెందినవి

- మొబైల్ ఉన్న లారీని తీసుకొని పుత్తూరు మొబైల్స్ అని మరో లారీ లోకి మార్చుకుని లారీని పుత్తూరులో వదిలేసి వెళ్లిన దుండగులు పరార్.

Show Full Article
Print Article
Next Story
More Stories