Andhra Pradesh:ట్రై ఏజ్‌ సెంటర్ ద్వారా హోం ఐసోలేషన్ కు అనుమతులు

- ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల్లో హోం ఐసోలేషన్‌కు వెళ్లాలనే వారికి ట్రై ఏజ్‌ సెంటర్‌ ద్వారా పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితులు అంచనా వేస్తారని కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు.

- హోం ఐసోలేషన్‌ అనుమతులకు నగరంలోని బిషప్‌ అజరయ్య బాలికోన్నత పాఠశాలలో ట్రై ఏజ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

- శనివారం నుంచి ప్రారంభంకానున్న ఈ సెంటర్‌ను కలెక్టర్‌ ఇంతియాజ్‌ శుక్రవారం పరిశీలించారు.

- ఇంట్లో ప్రత్యేక గది, టాయిలెట్‌ సదుపాయం ఉన్నది లేనిదీ కూడా పరిగణనలోకి తీసుకుంటారన్నారు.

- హోం ఐసోలేషన్‌ కోరే వారికి రోజూ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories