Anatapur Updates: లక్కీ డ్రా పేరుతో కళ్యాణదుర్గంకు చెందిన రమేష్ బాబు నుంచి నగదు కాజేసిన సైబర్ నేరగాళ్లు..

HMTV
By HMTV
Published on: 2020-11-19 03:42:34

  అనంతపురం:

- లక్కీ డ్రా పేరుతో కళ్యాణదుర్గం కు చెందిన రమేష్ బాబు నుంచి రూ.14,800 నగదు కాజేసిన సైబర్ నేరగాళ్లు.

- కారు లక్కీ డ్రా లో వచ్చిందని రిజిష్టర్ పోస్టు ద్వారా సమాచారం.

- మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు.

HMTV

HMTV

Next Story