Ananthapur updates: అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేసిన గుత్తి పోలీసులు...

HMTV
By HMTV
Published on: 2020-10-19 09:55:22

అనంతపురం:

-గుత్తి పట్టణ శివారులలో గత నెల 29న మేలిమి బంగారాన్ని తక్కువ రేటుకు అమ్ముతాం అని ఓ వ్యక్తి ని మోసం చేసిన దుండగులు.

-అతడి నుంచి రూ. 5.10 లక్షలు లాక్కెళ్లిన దొంగలు.

-ఇరవై రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులు.

-ఆరుగురు అరెస్టు, రూ. 5.10 లక్షల నగదు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం.

HMTV

HMTV

Next Story