Ananthapur updates: ఎస్పీ సత్య ఏసుబాబు కు ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి డిజిటల్ టెక్నాలజీ అవార్డు ప్రధానం.

HMTV
By HMTV
Published on: 2020-08-28 01:34:13

అనంతపురం...

-అనంతపురం: ఎస్పీ సత్య ఏసుబాబు కు ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి డిజిటల్ టెక్నాలజీ అవార్డు ప్రధానం.

-ఢిల్లీకి చెందిన ఎక్స్ప్రెస్ ఇండియా గ్రూప్ సంస్థ ఆన్లైన్లో అవార్డు అందజేత.

-సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి హై అలర్ట్ అప్లికేషన్ యాప్ ను రూపొందించేందుకు ఎస్పీకి అవార్డు ప్రధానం.

HMTV

HMTV

Next Story