Anantapuram updates: నేటి నుంచి ఈ నెల ఆరు వరకు జేఈఈ మెయిన్స్ పరీక్షలు..

HMTV
By HMTV
Published on: 2020-09-01 01:47:45

అనంతపురం:

-నేటి నుంచి ఈ నెల ఆరు వరకు జేఈఈ మెయిన్స్ పరీక్షలు.

-జిల్లా లో నాలుగు కేంద్రాల్లో నిర్వహణ.

-కోవిడ్ లక్షణాలు ఉన్న విద్యార్థులకు ప్రత్యేక ఐషోలేషన్ లాబ్ లు ఏర్పాటు

HMTV

HMTV

Next Story