Anantapur Updates: నగరంలోని అంబేద్కర్ భవన్ లో సన్మాన సభ...

 అనంతపురం:

* నగరంలోని అంబేద్కర్ భవన్లో బీసీ కులాల కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల కు సన్మాన సభ.

* వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి శంకర్ నారాయణ , ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్,   ఎమ్మెల్యే      వెంకట్రాంరెడ్డి తదితరులు.

Show Full Article
Print Article
Next Story
More Stories