Anantapur updates: నీటిపారుదల శాఖ సమస్యలపై అధికారులు స్పందించడం లేదు: ప్రకాష్ రెడ్డి..

అనంతపురం:

-వాడి వేడిగా ఐఏబీ సమావేశం.

ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి:

-పేరురు డ్యాం కు ఒక టీఎంసీ నీరు ఇస్తామని గత మీటింగ్ లో చెప్పారు అజెండాలో తగ్గించారు.

-పిఎబిఆర్ డ్యాం కింద లక్ష ఎకరాల ఆయకట్టు కు నీరివ్వాలి.

-పిఎబిఆర్ లో నీటినిల్వ సామర్థ్యము పెంచే చర్యలు తీడుకోండి.

-హెచ్ ఎల్ సి ఆధునికీకరణ పూర్తి చేయండి.

-ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి: హంద్రీనీవా సెకండ్ ఫేజ్ పనులు పూర్తి చేయాలి.

-నియోజకవర్గం లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. చెరువులకు నీరు ఇచ్చి ఆదుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories