Anantapur updates: జేఎన్టీయూ పరిధిలో ఇంజనీరింగ్ తుది సంవత్సరం విద్యార్థులకు నేటి నుంచి పరీక్షలు..

HMTV
By HMTV
Published on: 2020-09-03 02:26:00

అనంతపురం:

-అనంతపురం జేఎన్టీయూ పరిధిలో ఇంజనీరింగ్ తుది సంవత్సరం విద్యార్థులకు నేటి నుంచి పరీక్షలు

-ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగుంపు.

-మొత్తం పరీక్షలు రాయనున్న వారు 20,100 మంది.

HMTV

HMTV

Next Story