Anantapur Updates: రబీలో వేరుశనగ విత్తన కాయలు సరఫరా...

HMTV
By HMTV
Published on: 2020-11-22 03:50:12

  అనంతపురం:

* రబీలో వ్యవసాయ సాగుకు కదిరి-6 రకం వేరుశనగ విత్తన కాయలు సరఫరా.

* జిల్లాకు 16,665 క్వింటాళ్ల కేటాయింపు.

* క్వింటాలు ధర రూ.8 వేలు గా నిర్ధారణ, రూ. 4,500 రాయితీ పోను రైతు వాటా 3,500.

HMTV

HMTV

Next Story