Anantapur District updates: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత..

అనంతపురం:

-కనగానపల్లి మండలం మామిల్లపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత.

-50 కిలోల బ్యాగులు206 కర్ణాటక కు తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.

-ఇద్దరు నిందితుల అరెస్టు, ఐచర్ వాహనం స్వాధీనం

Show Full Article
Print Article
Next Story
More Stories