Anantapur district updates: గ్రామ సచివాలయ ఉద్యోగులకు నోటీసులు జారీ.
అనంతపురం:
-ఉరవకొండ పట్టణంలో లో31 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులకు నోటీసులు జారీ.
-ఐదు గ్రామ సచివాలయంలో విధులకు హాజరు కాని వారికి నోటీసులు జారీ చేసిన పంచాయతీ కార్యదర్శి శ్యామల
Next Story



