Anantapur district updates: అనంతపురం ఆర్టిఓ సహా రవాణా శాఖ ఉద్యోగి పై క్రిమినల్ కేసు నమోదు...

HMTV
By HMTV
Published on: 2020-09-27 02:27:41

అనంతపురం:

-అనంతపురం, తాడిపత్రి లో తప్పుడు ధ్రువపత్రాల తో వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కు పాల్పడిన ఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉన్నతాధికారులు.

-ఇంచార్జి ఆర్టీఓ మహబూబ్ బాషా, సీనియర్ అసిస్టెంట్ మాలిక్ బాషా లను సస్పెండ్ చేసిన అధికారులు

-విజయవాడలో ని నిఘా విభాగం ఆధ్వర్యంలో కొనసాగుతున్న కేసు విచారణ

HMTV

HMTV

Next Story