Anantapur district updates: నేడు బీజేపీ ఆధ్వర్యంలో “ప్రకృతి వందనం “
అనంతపురం:
-నేడు బీజేపీ ఆధ్వర్యంలో “ప్రకృతి వందనం “
-పర్యావరణ అవగాహన కార్యక్రమము.
-ఇస్కాన్ టెంపుల్ వెనుక నిర్మాణంలో వున్న బిజెపి కార్యాలయం వద్ద మొక్కలు నాటనున్న బీజేపీ నేతలు.
Next Story



