Amaravati updtaes: తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించాలని సీఎం వైయస్‌.జగన్‌కు ఆహ్వానం..

అమరావతి.

-క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ను కలిసిన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం ప్రతినిధులు, అసిస్టెంట్‌ మేనేజర్‌ నరసింహమూర్తి

-కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించాలని సీఎం వైయస్‌.జగన్‌కు ఆహ్వానం

-నవంబరు 20 నుంచి డిసెంబరు 1వ తేదీ వరకు తుంగభద్ర పుష్కరాలు

-సీఎంకి వేద ఆశీర్వచనం ఇచ్చి జ్ఞాపిక అందజేసిన ప్రతినిధులు

-కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Show Full Article
Print Article
Next Story
More Stories