Amaravati Updates: వసంతవాడ వాగు ప్రమాదంపై స్పందించిన ఏపీ ప్రభుత్వo...

 అమరావతి

*ఒక్కోి కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటన

*వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ద్వారా ఆరుగురు మృతుల కుటుంబాలకు రూ.18 లక్షలు అందజేయనున్న ప్రభుత్వం

*మృతి చెందిన ఆరుగురు కూడా విద్యార్థులు, యువకులు కావడంతో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని భరోసా...

*జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలు రాజు, SP నారాయణ నాయక్, పోలవరం MLA తెల్లం బాలరాజు తో ఫోన్ లో మాట్లాడి ఘటన పై మంత్రి ఆళ్ల నాని ఆరా...

*ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి మంత్రి ఆళ్ల నాని ఆదేశం...

Show Full Article
Print Article
Next Story
More Stories