Amaravati updates: డ్వాక్రా అక్క చెల్లమ్మలకి నేడు పండగ రోజు..రోజా APIIC చైర్ పర్సన్..

అమరావతి...

-రోజా apiic చైర్ పర్సన్, ఎమ్మెల్యే

-ఇచ్చిన మాట ప్రకారం వైఎస్సార్ ఆసరా ద్వారా హామీ నిలబెట్టుకున్నారు..

-మహిళల కోసం దివంగత నేత రాజశేఖర్ రెడ్డి రెండు అడుగులు వేస్తే జగన్మోహన్ రెడ్డి నాలుగు అడుగులు ముందుకు వేస్తున్నారు..

-90 లక్షల మందికి వైఎస్సార్ ఆసరా ద్వారా మేలు జరిగింది..

-మహిళ పక్షపాతి జగన్మోహన్ రెడ్డి..

-చంద్రబాబులాగా కుంటి సాకులు చెప్పడం జగన్నకు తెలియదు..

-మహిళలు, విద్యార్థులు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టారు..

-మహిళకు ఇచ్చే ఇళ్ల పట్టాలను టీడీపీ నేతలు అడ్డుకున్నారు..

-రుణమాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు మహిళలను మోసం చేశారు..

-దళిత మహిళను హోమ్ మంత్రి, ఎస్టీ మహిళను డిప్యూటీ సీఎం చేసిన ఘనత జగనన్నకు దక్కుతుంది..

-నామినేటెడ్ పనులు, పదవుల్లో 50 శాతం మహిళకు అవకాశం కల్పించారు..

-మహిళ ఆకాంక్ష మేరకు మద్యపాన నిషేధాన్ని దశల వారిగా సీఎం జగన్ ఎత్తివేస్తున్నారు.

-అంతర్వేదిలో రథం తగలబడిన సంఘటనలో చంద్రబాబు ప్రవేయం ఉంది..

Show Full Article
Print Article
Next Story
More Stories