Amaravati updates:ఈరోజు చేనికివెళ్ళా AP సీడ్స్ వద్ద కొన్న వరి వంగడాలలో...కేళీలు (బెరుకు విత్తనాలు)కనిపించాయి...

  అమరావతి.....

//ఆర్కే.....మంగళగిరి ఎమ్మెల్యే

//ఈరోజు చేనికివెళ్ళా AP సీడ్స్ వద్ద కొన్న వరి వంగడాలలో...కేళీలు (బెరుకు విత్తనాలు)కనిపించాయి

//20 శాతం సుమారుగా పంట లో ఉన్నాయి..

//గుంటూరు JD అగ్రికల్చర్ వారితోమాట్లాడా...శాస్త్రవేత్తలు వచ్చారు

//రిపోర్టు ఇస్తామన్నారు...మంజీరా సీడ్ కంపెనీ, నంద్యాల వారి సరఫరా

//AP సీడ్స్ వారిపై....త్వరలో ప్రభుత్వానికి/ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తా...

Show Full Article
Print Article
Next Story
More Stories