Amaravati Updates: రాజధాని 29 గ్రామాల బంద్ కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది..

HMTV
By HMTV
Published on: 2020-11-01 04:01:35

అమరావతి..

- కృష్ణాయపాలెం రైతులకు సంకెళ్లు, రైతుల అరెస్ట్, నిన్న జైల్ భరో సందర్భంగా మహిళలపై పోలీసుల దాడికి నిరసనగా జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపుకు

- టీడీపీ మద్దతు తెలపడంతో పాటు పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొని బంద్ ని విజయవంతం చేయాలి.

HMTV

HMTV

Next Story