Amaravati updates: చంద్రబాబు అండ్ కో తప్పు చెయ్యకపోతే 24 గంటల్లో సీబీఐ విచారణ కోరాలి..అంబటి రాంబాబు.....

అమరావతి...

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.....

-అమరావతి పెద్ద స్కాం అని మేము ముందునుండీ చెప్తున్నాం..

-అమరావతి కుంభకోణం దేశంలోనే అతిపెద్దది..

-బినామీ పేర్లతో 4 వేల 69 ఎకరాలు కొనుగోలు చేశారు..

-ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది..

-ఈ భారీ కుంభకోణంలో త్వరలోనే ఆశ్చర్యకర విషయాలు బయటకి రాబోతున్నాయి..

-చట్టాలను, బౌండరీలను మార్చి అక్రమాలకు పాల్పడ్డారు..

-ఈ స్కాం పై సీబీఐ విచారణ వెయ్యమని ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది..

-తప్పు చెయ్యకపోతే సీబీఐ వెయ్యమని కేంద్రాన్ని కోరండి..

-తప్పు చేశారు కనుకే చంద్రబాబు సీబీఐ విచారణ కోరడం లేదు..?

-ఫైబర్ గ్రిడ్ పేరుతో లోకేష్ బినామీ లకు టెండర్లు ఇచ్చి 2 వేల కోట్లు స్కాం కు పాల్పడ్డారు..

-ఈ రెండు అంశాలపై బీజేపీ కూడా సీబీఐ విచారణ కోరాలి..

-24 గంటల్లో సీబీఐ విచారణ కోరకపోతే తప్పు చేసినట్టే..

Show Full Article
Print Article
Next Story
More Stories