Amaravati updates: నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ–2020 పై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష..

అమరావతి..

-విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ నీలం సాహ్ని, ఉన్నత విద్యా శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌ చంద్ర,

-పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుడితి రాజశేఖర్, విద్యా శాఖ కమిషనర్‌ వాడ్రేవు చిన వీరభద్రుడు,

-హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ వి ఈశ్వరయ్య, సర్వశిక్షా అభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెట్రిసెల్వి,

-ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డితో పాటు,

-విద్యా శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరు.

Show Full Article
Print Article
Next Story
More Stories