Amaravati Updates: ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తుంగభద్ర పుష్కరాలు..

  అమరావతి

- మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం నుంచి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి ఆహ్వానం

- మఠాధిపతి సుభుదెంద్రతీర్థ స్వామీజీ, ఫోన్ చేసి విచ్చేయ వలసిందిగా విజ్ఞప్తి

- మఠాధిపతి తరఫున పవన్ కల్యాణ్ కు ఆహ్వాన పత్రిక, రాఘవేంద్ర స్వామి తీర్థ ప్రసాదాలు అందచేత

Show Full Article
Print Article
Next Story
More Stories