Amaravati updates: అంతర్వేది రథం దగ్ధం ఘటనపై 2 నెలల్లో సీబీఐ విచారణ పూర్తిచేయాలి.. నిమ్మకాయల చినరాజప్ప..

అమరావతి..

నిమ్మకాయల చినరాజప్ప మాజీ మంత్రి..

-ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం దగ్ధం

-హిందూ ధార్మిక క్షేత్రాలపై ముమ్మాటికీ దాడే

-16 నెలల కాలంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులు, అక్రమాలపైనా విచారణ జరపాలి

Show Full Article
Print Article
Next Story
More Stories