Amaravati updates: చేయూత పధకం కింద 18750 రూపాయలు నగదును మహిళలకు ఇచ్చాము..

అమరావతి..

మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి కామెంట్స్

-మహిళలు ఆర్ధికంగా ఎదిగేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

-మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఎంయన్సీ కంపెనీలతో ఎంవోయూ చేసుకున్నాం.

-మహిళ ల స్వయం ఉపాధికి సహకరించాలని బ్యాంక్ అధికారులతో కూడా చర్చించాం.

-చేయుత పధకం కింద అనేక చిన్న తరహా పరిశ్రమలకు,చేతి వృత్తులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

-సెర్ప్ ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నాం.

-ఎస్సెల్బిసి చైర్మన్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకొని వెళ్ళాము.

-వినూత్న ఆలోచనలతో కార్యక్రమాలను ప్రారంభిస్తున్నాం.

Show Full Article
Print Article
Next Story
More Stories