Amaravati Updates: రాజధాని తరలింపు కేసులపై న్యాయవాదులకు అనుమతులు...

  అమరావతి.....

- రాజధాని తరలింపు కేసులపై సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో వాదనలు వినిపించిన న్యాయవాదులకు ఫీజులు చెల్లింపునకు పరిపాలనా అనుమతులు

- సీఆర్డీఏ నుంచి 2 కోట్ల 36 లక్షల 29 వేల రూపాయలను ఏజీ సహా వివిధ సీనియర్ న్యాయవాదులకు చెల్లింపులు చేసేందుకు అనుమతులు జారీ చేసిన    ప్రభుత్వం

Show Full Article
Print Article
Next Story
More Stories