Amaravati Updates: కరోనా సమయంలో దీపావళి సంబరాల పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం...

 అమరావతి

- జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం చర్యలు చేపట్టిన ఏపీ సర్కార్

- కేవలం రెండు గంటల పాటు మాత్రమే టపాసులు వినియోగం కు అనుమతి

- రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే టపాసుల కాల్చుకోవాలని సూచన

- రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కరోనా బాధితులను దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయం

- అమ్మకాలపై కూడా కొన్ని నిషేధ ఆజ్ఞలు జారీ చేసిన ఏపిసర్కార్

- కేవలం కాలుష్యరహిత టపాసులు మాత్రమే అమ్మకాలు జరపాలని ఆదేశం

- దీపావళి సామగ్రి అమ్మే షాపుల వద్ద శానిటైజర్ వాడోద్దని అని సూచించిన ప్రభుత్వం...

Show Full Article
Print Article
Next Story
More Stories