Amaravati Updates: జగన్ పాలన లో రాష్ట్రం తిరోగమనం దిశగా పోతోంది..

 అమరావతి..

బోండా ఉమా మహేశ్వర రావు

(టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్)

- 17నెలల జగన్ పాలన లో రాష్ట్రం తిరోగమనం దిశగా పోతోంది

- జగన్ పాదయాత్ర లో చెప్పిన ఒక్క హామీ కూడా నెరవేర్చ లేదు. అన్ని వ్యవస్థలు రివర్స్ లో వెళుతున్నాయి

- 17 నెలల్లో అంతులేని అవినీతి ఇసుక మాఫియా, మద్యం మాఫియా..ఇళ్ళ స్థలాల లో వేల కోట్లు అవినీతి జరిగింది

- పోలవరం వైసీపీ అసమర్ధత కారణం గా ఆగిపోయే పరిస్తితికి వచ్చింది

- వైసీపీ పాలనలో సామాన్యుడు బతకలేని పరిస్తితి వచ్చింది

- వైసీపీ నవరత్నాలు పేరుతో నవమోసా లు చేశారు

- 17 నెలల పాలనలో విధ్వంసాలు, కక్ష సాధింపులే మిగిలాయి

- రాష్ట్రానికి పాడి కుండ లాంటి అమరావతిని నాశనం చేశారు

Show Full Article
Print Article
Next Story
More Stories