Amaravati Updates: ‘మానవత్వమే నా మతం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం వైయస్‌ జగన్..

HMTV
By HMTV
Published on: 2020-11-06 13:20:28

అమరావతి..

-"మానవత్వమే నా మతం" పుస్తకాన్ని క్యాంప్‌ కార్యాలయంలో ఆవిష్కరించిన సీఎం వైయస్‌ జగన్‌

-కార్యక్రమంలో హాజరైన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్‌)   జీవీడీ కృష్ణమోహన్, ముఖ్యమంత్రి సలహాదారు(గ్రామ, వార్డు సచివాలయాలు) ఆర్.ధనంజయ్ రెడ్డి, గాంధీ పథం పక్ష పత్రిక ఎడిటర్‌ ఎన్‌.పద్మజ

HMTV

HMTV

Next Story