Amaravati Updates: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ..

 అమరావతి

 రామకృష్ణ.

-కరోనా విపత్తు నేపథ్యంలో స్కూళ్ల ప్రారంభంపై పునరాలోచించండి.

-ఏపీలో 9, 10 తరగతులకు స్కూళ్లు తెరిచి 3 రోజులు కాకముందే ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కరోనా సోకటం శోచనీయం.

-ఒక్క చిత్తూరు జిల్లాలోనే 150 మంది ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా సోకింది.

-నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో పలువురు టీచర్లు, స్టూడెంట్లు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు.

-ఈ విపత్కర పరిస్థితుల్లో పాఠశాల ప్రారంభం పెను విపత్తుకు దారితీస్తుంది.

-పైగా విద్యార్థుల పూర్తి ఆరోగ్య బాధ్యత తల్లిదండ్రులదే అన్నట్లు రాతపూర్వక లేఖలు తీసుకోవటం తగదు.

-విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి ప్రయోగాలు చేయడం మానుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories