Amaravati Updates: గిరిజన సంక్షేమ శాఖ పై మంత్రి పుష్పశ్రీ వాణి సమీక్ష..

  అమరావతి..

-ట్రైబల్ సబ్ ప్లాన్ పటిష్టంగా అమలు చేయండి.

-నిధులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోండి.

-టీఎస్పీ నిధులన్నీ గిరిజనులకే చెందేలా చూడండి.

-ఆదివాసీ ఆరోగ్యం, ఫీడర్ ఆంబులెన్స్ లను కొనసాగించండి.

-శాఖపై సమీక్షలు చేయండి.. పర్యవేక్షణ పెంచండి

-అధికారులకు పుష్ప శ్రీవాణి దిశానిర్దేశం

Show Full Article
Print Article
Next Story
More Stories