Amaravati Updates: ఝార్కండ్ లోని బ్రహ్మదిహా బొగ్గు గనిని సొంతం చేసుకున్న ఏపీఎండీసీ..

అమరావతి..

-259 ఎకరాల పరిధిలోని బ్రహ్మదిహా బ్లాక్ లోని కోకింగ్ కోల్ బొగ్గును మైనింగ్ చేయనున్న ఏపీఎండీసీ

-కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంస్ టీసీ నిర్వహించిన బిడ్డింగ్ లో కోకింగ్ కోల్ బ్లాక్ ను దక్కించుకున్న ఏపీఎండీసీ

-ఏడాదికి 0.15 మిలియన్ టన్నుల బొగ్గును తవ్వితీసుకునేందుకు అవకాశం

Show Full Article
Print Article
Next Story
More Stories