Amaravati Updates: వచ్చేనెల రెండో వారంలో రాష్ట్రానికి రానున్న కేంద్ర బృందం...

అమరావతి:

* నవంబర్ 9,10 తేదీల్లో వరద నష్టం అంచనాపై పర్యటన

* గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్న బృందం

* పంట, ఆస్తి నష్టం అంచనాలను సిద్దం చేస్తోన్న ప్రభుత్వం

* రెండు రోజుల్లో నష్టంపై తుది అంచనాలను సమర్పించనున్న అధికారులు

* వరదల కారణంగా 12 శాఖలకు సంబంధించి భారీగా నష్టం వాటిల్లినట్లు అంచనా

* సుమారు రూ.10వేల కోట్ల మేర పంట నష్టం

* రోడ్లు, వ్యవసాయ, ఆక్వా ఉద్యాన పంటలు,విద్యుత్, ఇరిగేషన్, మున్సిపల్ శాఖలకు భారీగా నష్టం

* ఆర్అండ్ బీకి సుమారు రూ.5వేల కోట్ల నష్టం జరిగినట్లు సమాచారం

* దాదాపు 2.40 లక్షల రైతులు పై వరద ప్రభావం

* ఉభయగోదావరి జిల్లాల్లో దారుణంగా దెబ్బతిన్న ఆక్వారంగం

* ప్రభుత్వం రూపొందించినవరద నష్టం నివేదికను కేంద్ర బృందానికి అందచేయనున్న ప్రభుత్వం

* తక్షణ సాయంగా రూ.1000కోట్లు అడగాలని భావిస్తున్న అధికారులు

* రోడ్ల మరమ్మత్తులు, రైతులు ఇన్ పుట్ సబ్సిడీ కోసం అత్యవసరంగా రూ.1000 కోట్లు అవసరమని అధికారుల అంచనా 

Show Full Article
Print Article
Next Story
More Stories