Amaravati Updates: ఆడలేక మద్దెల వోడు అన్నట్లు ఉంది వైసీపీ ప్రభుత్వ తీరు..

అమరావతి..

 బోండా ఉమా

(టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్)

- పేదల ఇళ్ళ స్థలాల విషయంలో టీడీపీ ఏ కోర్టు లో కేసు వేసిందో చెప్పాలి

- స్పీకర్ స్థానంలో వున్న తమ్మినేని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు

- పేదల ఇళ్ళ స్థలాల పేరుతో 4000 కోట్లు వైసీపీ నాయకులు కొట్టేశారు

- అతి పెద్ద అవినీతి పేదల ఇళ్ళ స్థలాలులో జరిగింది వాస్తవం కాదా?

- ఇళ్ళస్థలాల అవినీతిపై వైసీపీ ఎందుకు దర్యాప్తు జరిపించడం లేదు

Show Full Article
Print Article
Next Story
More Stories