Amaravati Updates: క్యాంపు కార్యాలయంలో సీఎం ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి వేణుగోపాలకృష్ణ...

 అమరావతి

-బీసీ సంక్షేమ కృషీవలుడు సి.ఎం. జగన్మోహన్ రెడ్డి:

-బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ

- బీసీ కార్పోరేషన్లు, బీసీ సంక్షేమ పధకాలు, శాఖపరమైన సమస్యలపై చర్చించిన మంత్రి.

-కొత్తగా ఏర్పాటు చేసిన బీసీ కార్పోరేషన్లకు సంబంధించి సి.ఎం. జగన్మోహన్ రెడ్డితో చర్చించిన మంత్రి

-వెనుబడిక వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, బీసీల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు

-56 బీసీ కార్పోరేషన్లకు 56 ఛైర్మన్లు, 672 మంది డైరెక్టర్లు కలిపి మొత్తం 720 మంది బీసీలకు ప్రభుత్వంలో సి.ఎం. జగన్మోహన్ రెడ్డి భాగస్వామ్యం కల్పించారు.

-సి.ఎం జగన్మోహన్ రెడ్డి బడుగుబలహీన వర్గాల మనస్సులో చిరస్ధాయిగా నిలిచిపోతారు : మంత్రి వేణు

Show Full Article
Print Article
Next Story
More Stories