Amaravati Updates: ఎస్ఈసీ-సీఎస్ భేటీలో రాష్ట్రంలోని కరోనా పరిస్థితిపై చర్చ...

అమరావతి

- వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వోద్యోగులు కరోనా బారిన పడ్డారని ఎస్ఈసీ లెక్కలతో వివరించిన సీఎస్.

- కీలకమైన పోలీసు శాఖలో వేల సంఖ్యలో కరోనా కేసులున్నట్టు ఎస్ఈసీ దృష్టికి తెచ్చిన సీఎస్.

- ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల నిర్వహాణ అనేది కష్టమనే భావనను వ్యక్తం చేసిన సీఎస్ నీలం సాహ్నీ.

- పరిస్థితులు కుదటపడగానే ఎస్ఈసీని సంప్రదిస్తామని వెల్లడి.

- కరోనా పరిస్థితులను ఎస్ఈసీకి ఎప్పటికప్పుడు వివరిస్తామన్న సీఎస్.

Show Full Article
Print Article
Next Story
More Stories