Amaravati Updates: విద్యార్థుల మృతి పట్ల గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ సంతాపం...

  అమరావతి

// విద్యార్థుల మృతి పట్ల గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ సంతాపం

// పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందిన విషాద సంఘటన పట్ల గవర్న ర్ బిశ్వ భూషణ్ హరి చందన్ తీవ్ర     దిగ్ర్భాంతి

// వసంతవాడ సమీపంలో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకోగా, ఈత కొట్టేందుకు వాగులోకి వెళ్ళిన చిన్నారులు ప్రాణాలు కోల్పోవటం బాధాకరం

// భూదేవిపేట గ్రామానికి చెందిన పలు కుటుంబాలు వన భోజనాలు చేసేందుకు పెదవాగుకు వెళ్లాగా, సరదాగా ఈత కొట్టేందుకు వాగులోకి దిగిన       గొట్టుపర్తిమనోజ్‌(16), కోనవరపు రాధాకృష్ణ(16), కర్నాటి రంజిత్‌(16), శ్రీరాముల శివాజి(17), గంగాధర్‌ వెంకట్‌(17), చల్లా భువన్‌(18) గల్లంతయ్యారు.

// గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టి గల్లంతైన వారి మృతదేహాలను వెలికితీశారు.

// విద్యార్థుల తల్లిదండ్రులకు తన సానుభూతిని ప్రకటించిన గవర్నర్ హరి చందన్

// పిల్లల విషయంలో ఏమరుపాటు తగదని హితవు

Show Full Article
Print Article
Next Story
More Stories