Amaravati Updates: ఎన్నికల కమీషన్ కమిటీ సమావేశానికి హాజరు కావాలని పార్టీనిర్ణయించడం జరిగింది...

అమరావతి

-యస్.విష్ణువర్ధన్ రెడ్డి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

-భారతీయ జనతా పార్టీ రేపు జరిగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషన్ కమిటీ సమావేశానికి హాజరు కావాలని పార్టీనిర్ణయించడం జరిగింది.

-పార్టీ ప్రతినిధిగా సీనియర్ నాయకులు పాక సత్యనారాయణ హాజరు కావాలని రాష్ట్ర బిజెపి నిర్ణయించడం జరిగింది.

-పార్టీ ప్రతినిధిగా ఆయన రేపు సమావేశంలో పాల్గొని పార్టీ అభిప్రాయాన్ని తెలియజేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories