Amaravati updates: సిఎం జగన్ తో ఏపిఎన్జీఓ నేతలు భేటీ..

  అమరావతి..

-- చంద్రశేఖర్ రెడ్డి, ఏపీ ఎన్ జిఓ అధ్యక్షుడు

-- రెండు నెలల 50శాతం జీతం ఇవ్వాలని కోరాం

-- పెన్షనర్ల ఒక నెల 50శాతం పెండింగ్ జీతం ఇవ్వాలని కోరాం

-- నవంబర్ నెలలో పెండింగ్ జీతం సీఎం చెల్లిస్తామన్నారు

-- 11వ పీఆర్ సి ని వెంటనే అమలు చేయమని కోరాం

-- సీపీఎస్ రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలని కోరాం

-- కాంట్రాక్ట్ ఉద్యొగులను రెగ్యులర్ చేయాలని కోరాం

-- ప్రతి ఉద్యోగికి రిటైర్డ్ అయ్యాలోపు ఇంటి సౌకర్యం కల్పించాలని కోరాం

-- మహిళ టీచర్స్ తరహాలో మహిళ ఉద్యోగులకు 5 స్పెషల్ క్యాజువల్ లెవ్ ఇవ్వాలి

-- కోవిడ్ సోకిన ఉద్యోగులకు 30రోజులు సెలవు ఇవ్వాలి

-- రాష్ట్ర అభివృద్ధికి ఉద్యోగులు మరింత సహకరించాలని సిఎం జగన్ కోరారు

-- ఉద్యోగులంతా మరింత చొరవతో పనిచేసేందుకు రెడీగా ఉన్నాం

-- సీఎం జగన్ మా డిమాండ్స్ పట్ల సానుకూలంగా స్పందించారు

Show Full Article
Print Article
Next Story
More Stories