Amaravati updates: వైఎస్సార్ ఉచిత వ్య వసాయ విద్యుత్ పధకం అమలుకు నిధులు విడుదల చేసిన సర్కార్..

అమరావతి..

-ఇప్పటికే శ్రీకాకుళం లో పైలెట్ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్న ప్రభుత్వం

-సెప్టెంబర్ నెల వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ అమలు కోసం 6.05 కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతులు జారీ చేసిన సర్కార్

-వ్యవసాయ మీటర్ల ఏర్పాటుకు నిధులు వినియోగించనున్న ఏ‌పి‌ఈపిడిసిఎల్

Show Full Article
Print Article
Next Story
More Stories