Amaravati updates: ట్విట్టర్లో టీడీపీ అధినేత చంద్రబాబు...

అమరావతి...

-రాజధాని అమరావతి పరిరక్షణ కోసం ప్రజలు చేస్తోన్న  ఉద్యమానికి 300 రోజులు.

-ఉద్యమంలో 92 మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు అమరులయ్యారు.

-అయినా సరే ప్రభుత్వం నుంచి భూములిచ్చిన రైతులకు ఊరట కలిగించే ఒక్కమాట రాలేదు. పాలకుల అహంకారం

-ఆస్థాయిలో ఉండటం దారుణం (1/2) 

#300DaysForOneCapital

-రాజధాని అమరావతిని కాపాడుకునేంత వరకు తెలుగుదేశం రైతులకు అండగా ఉంటుంది.

-సోమవారం ఉద్యమానికి 300 రోజులు అయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు నిర్వహించే నిరసన కార్యక్రమాలలో తెలుగుదేశం శ్రేణులు పాల్గొని మద్దతుగా   నిలవండి.

-ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ నినదించండి(2/2)

Show Full Article
Print Article
Next Story
More Stories