Amaravati updates: రేపు విజయవాడకు కేంద్ర ఆర్ధికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ రాక..

అమరావతి..

-రేపు మధ్యాహ్నం 12.25 నిమిషాలకు చెన్నయ్ నుంచి హైదరాబాద్ అక్కడ నుండి గన్నవరం విమానాశ్రయం కు చేరుకుని జక్కుల నెక్కలం, గూడవల్లి సర్కిల్   దగ్గర ఉన్న వ్యవసాయ క్షేత్రంలో నేరుగా రైతులను కలసి మాట్లాడతారు

-3.00 గంటలకు కేంద్ర ప్రభుత్వ అధికార కార్యక్రమంలో పాల్గొంటారు.

-4 గంటలకు ది వెన్యూ కన్వెన్షన్ హాల్ కు చేరుకొని బీజేపీ ఏర్పాటు చేసిన కార్యక్రమం " చట్టం చేయబడిన వ్యవసాయ బిల్లు పై రైతులు, వ్యవసాయరంగ   నిపుణులు తో చర్చా కార్యక్రమం" లో పాల్గొటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories