Amaravati updates: నా పై తప్పుడు కేసులుపెట్టిన ఖాకీలపై ప్రైవేట్ కేసు పెడతా...

అమరావతి..

కే.ఎస్.జవహర్ మాజీ మంత్రి..

-పోలీస్ రాజ్యం ఎక్కువకాలం సాగదని తెలుసుకోండి.

-రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని ఖాకీలు గుర్తుంచుకుంటే మంచిది.

-తప్పుడు కేసులు పెట్టి, తనను వేధించిన సీఐ, ఎస్సైలపై ప్రైవేట్ కేసు పెట్టి కోర్టుకి లాగుతా.

-తనపై కేసులు పెట్టిన పోలీసులు, జగన్ పై, బియ్యపు మదుసూధన్ రెడ్డి, రోజాలపై ఎందుకు పెట్టలేదు?

-డీజీపీ, కొవ్వూరుసీఐ మూర్తి, ఎస్సై వెంకటరమణ ల వైఖరి చూస్తుంటే, వైసీపీ తరుపున ఎన్నికల్లో పోటీచేసేలా ఉన్నారు.

-కృష్ణాజిల్లాలో మంత్రి అండదండలతో ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది.

-కొందరు వైసీపీ ప్రజాప్రతినిధులు ఇసుకమాఫియాలో మునిగితేలుతున్నారు.

-కొన్ని మీడియాసంస్థలు జగన్ కు తొత్తులుగా మారి, వాస్తవాలను వక్రీకరిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories