Amaravati updates: విజయనగరం మహారాజా కళాశాల ప్రైవేటీకరణను ఖండిస్తున్నాం...

అమరావతి..

కళా వెంకట్రావ్

పత్రికా ప్రకటన

-అశోక్ గజపతిరాజుపై కక్షతో మాన్సాస్ ట్రస్ట్ ను నిర్వీర్యం చేయడం హేయం

-పంచభూతాలను దోచుకోవడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నైజం.

-పాదయాత్ర సమయంలోనే జగన్ రెడ్డి కన్ను మాన్సాస్ ట్రస్ట్ పై పడింది.

-మాన్సాస్ ట్రస్ట్ ను భ్రష్టుపట్టించడమే లక్ష్యంగా ఏ1, ఏ2 లు తెరవెనుక పావులు కదుపుతున్నారు.

-మాన్సాస్ ట్రస్ట్ లో ప్రభుత్వ అనవసర జోక్యంతో, అటు సామాజిక సేవా కార్యకలాపాలను దెబ్బతీయడంతోపాటు, ట్రస్ట్ సంస్థ ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవడం గర్హనీయం.

Show Full Article
Print Article
Next Story
More Stories