Amaravati updates: వెబ్ సైట్ లలో టెండర్ ఫారాలు లభ్యం కావడం లేదు: పోతిన వెంకట మహేష్ ...

అమరావతి..

-కనక దుర్గమ్మ వారి ఆలయంలో ఆహ్వానించిన మూడు టెండర్లు కు నేటి వరకు నాలుగు రోజులైనా వెబ్ సైట్ లలో టెండర్ ఫారాలు లభ్యం కావడం లేదు.

-ఇందులో ఈవో సురేష్ బాబు మరల మంత్రి వెల్లంపల్లి అనుచరులకు బంధువులకు కట్టబెట్టే కుట్రకోణం ఉందనే అనుమానం కలుగుతుంది.

-ఈ విషయంలో పారదర్శకత లేకపోతే జనసేన భక్తుల తరపున పోరాటం చేస్తుంది.

-పోతిన వెంకట మహేష్ (జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్)

Show Full Article
Print Article
Next Story
More Stories